
News 24/7Crime
ఐఫోన్ ఈఎంఐ వివాదం: మహారాష్ట్రలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. తల్లి చివరి పోస్ట్ వైరల్!
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఐఫోన్ ఈఎంఐ వివాదం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదానికి ముందు రోజు తల్లి సంగీత సోషల్ మీడియాలో బంధాల గురించి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
