
India
ఎల్పీజీ వినియోగదారులకు హెచ్చరిక: రేపటిలోగా ఈకేవైసీ పూర్తికాకపోతే సబ్సిడీ కట్!
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు రేపటిలోగా (ఆగస్టు 23) ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని గ్యాస్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఈకేవైసీ పూర్తికాకపోతే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంది.
